Post Top Ad

Post Top Ad

news

మహారాష్ట్రలో… 13మంది మంత్రులకు కరోనా పాజిటివ్ !


[ad_1]
మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఏకనాథ్ షిండే తనకు కరోనా సోకిందని చెబుతూ…. తనతో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో… వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. షిండే ఈ వారం మొదట్లో కేబినెట్ మీటింగ్ కి హాజరయ్యారు. షిండేతో కలిపి మొత్తం 13 మంది మహారాష్ట్ర మంత్రులు కోవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా  మొత్తం 43 మంది ఉన్నారు. మహారాష్ట్రలో కోవిడ్ కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బుధవారం నాడు ఇక్కడ నమోదైన కేసులు […]
Source link
[ad_2]

source https://earn8online.com/index.php/100037/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b-13%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d/

Related Posts

No comments:

Post a Comment

Post Bottom Ad